కాకినాడలో ఘనంగా దేశభక్తి ర్యాలీ: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ

కాకినాడలో ఘనంగా దేశభక్తి ర్యాలీ: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ ​కాకినాడ సిటీ ఆగస్టు 12 జి ఎస్ బి వార్త  ముఖ్యమంత్రి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమే లక్ష్యంగా కాకినాడలో బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు.​కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రాజా ట్యాంక్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఇందులో అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి...