కరప లో ఏపీ డబ్ల్యూ జెఎఫ్ యూనియన్లు నాయకులు హక్కులు పై డిమాండ్

    Date:

    📰 Generate e-Paper Clip

    కరప లో జర్నలిస్ లు హక్కులు పై డిమాండ్ 

    కరప (జిఎస్ బి వార్త)

    జర్నలిస్టుల కు ప్రభుత్వం న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కరప ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.రాష్ట్ర ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ సంఘం ఆదేశాలు తో శుక్రవారం కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు తుమ్మల పల్లి సత్తిబాబు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో అధికారులు కు వినతి అందించారు.ప్రభుత్వం హామీలు ఇచ్చిన దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కు జర్నలిస్టులుశుక్రవారం జర్నలిస్ట్ ల హక్కులు రోజుగా ఆందోళన చేశారు. ఈ సందర్బంగా కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు . ఇళ్లస్థలాలు, మీడియా కమిషన్ ఏర్పాటు, హైపవర్ కమిటీనియామకం తదితర డిమాండ్ల తో ఆందోళన చేశారు. ఈ కార్యక్రమం లో  ఏపీ డబ్ల్యూ జె ఎఫ్యూ యూనియన్ ప్రతినిధిలు తుమ్మలపల్లి చందన నగేష్ , అడపా శ్రీనివాస్, సాదే వీరాఘవులు,గుబ్బల ప్రసాద్, బాబులు, మెండు గోవిందు తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి పరుగులు.. ముమ్మిడివరంలో దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. ఒకే విజన్‌.. అభివృద్ధి బాటలో...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. అభివృద్ధి, సంక్షేమానికి...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!