గణేష్ మండపాల ఏర్పాటుకు చలనాలు అవసరం లేదు

    Date:

    📰 Generate e-Paper Clip

    ఐ.పోలవరం ఆగస్ట్ 04( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి )గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు.

    మండపాల నిర్వాహకులు అవసరమైన అనుమతుల కోసం ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

    గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భద్రతాయుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసు శాఖ ఉన్నత అధికారులు ప్రకటన విడుదల చేశారు

     

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!