*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను) బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు. ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.

    Date:

    📰 Generate e-Paper Clip

    *విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి
    నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే *విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి
    నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. ప*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి
    నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.రిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి
    నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి
    నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.
    నరసరావుపేట: పలకటిచెర్లకు ప*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి
    నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.*విలేకరి కిడ్నాప్.. హత్యాయత్నం వెనుక అధికార పార్టీ నేత కందుల వెంకటేశ్వర్లు (శీను)

    బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి.. తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన విలేకరి
    నరసరావుపేట: పలకటిచెర్లకు పనిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.నిమీద వెళ్తున్న ఓ విలేకరిని మార్గమధ్యలో అడ్డగించి బలవంతంగా ఎలమంద గ్రామానికి తరలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్కడ ఓ గదిలో నిర్బంధించి బెల్టులు, హాకీ స్టిక్కులు, ఇనుప రాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
    దాడిలో విలేకరి వీపు, భుజాలు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లపై కత్తులతో గాయపరిచినట్లు కూడా బాధితుడు వెల్లడించాడు. పరిస్థితి చూస్తే తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు తెలిపాడు.
    ఒక విలేకరిని నడిరోడ్డుపై అడ్డగించి కిడ్నాప్ చేయడం, గదిలో నిర్బంధించడం, మారణాయుధాలతో దాడి చేయడం వంటి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఘటనకు సంబంధించిన గాయాల ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
    విలేకరి ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయిలో దాడి జరిగిందని చెబుతున్న నేపథ్యంలో, పోలీసులు ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.

    Previous article
    Next article
    ఎన్టీఆర్ జిల్లా నందిగామ: నందిగామ పట్టణంలో నేతాజీ నగర్ కు చెందిన షేక్ బాజీ అనే(10)సం బాలుడు అరుదైన ఈయింగ్ సరాకోమాఅనే ప్రాణాంతకమైన వ్యాధి (బోన్ క్యాన్సర్) తో బాధపడుతున్నాడు…. 2016లోజన్మించినఈ బాలుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 5 తరగతి చదువుతుండగా 2024 లోతరచు అనారోగ్య సమస్యతోబాధపడుతుంటే ఆసుపత్రిలోచూపించగా మొదటి లోఈవ్యాధిని గుర్తించలేకపోయి నప్పటికీమెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈయింగ్ సరాకోమా (బోన్ క్యాన్సర్) గా గుర్తించారు డాక్టర్లు… బాలుడి తండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవడంతో బాలుడు తల్లి షహనాజ్ టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ బాలుడికి వైద్య ఖర్చులను అందిస్తుంది… ఇప్పటివరకు తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అమ్మి తన కుమారుడికి చికిత్స అందించానని ఇప్పటివరకు 15 లక్షల రూ ఖర్చయిందని ఇంకా 40 లక్షలు ఉంటే మెరుగైన వైద్య చికిత్సఅందించి తన కుమారుడును బ్రతికించుకునే అవకాశా లు ఉన్నాయని తల్లి షహనాజ్ తెలిపింది…. ఇప్పటికే తన కుమారుడు యొక్క వ్యాధి గురించి స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు తెలిపానని వెంటనే వెంటనే స్పందించి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నారా లోకేష్ కి బాజీ సమస్యను వివరిస్తూ లెటర్ రాసి తల్లికి ఇవ్వటం జరిగిందని… ఆ తర్వాత మంగళగిరిలోని నారా లోకేష్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లి తన బిడ్డతో కలిసి ఆ లెటర్ ని ఇవ్వటం జరిగిందని ఇప్పటివరకు తమకు ఎటువంటి సహాయం అందలేదని బాజీ తల్లి సహనాజ్ తెలిపింది… కూటమి ప్రభుత్వం ఆదుకుంటే తన కుమారుడు బతికే అవకాశాలు ఉన్నాయని వేడుకుంటుంది బాలుడు తల్లి సహనాజ్…

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!