50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ

    Date:

    📰 Generate e-Paper Clip

    50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ

    కాకినాడ, (జిఎస్ బి వార్త )50 ఏళ్ల సుదీర్ఘ న్యాయవాద ప్రస్థానంలో గోకుల కృష్ణ

    అనేక మైరాళ్లు దాటుకుని ఒక విజయవంతమైన న్యాయవాదిగా రాణించడం అభినందనీయమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి కేసి భాను అన్నారు. న్యాయవాద వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బొగ్గవరపు గోకుల కృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోకుల కృష్ణ వద్ద పనిచేసిన సీనియర్, జూనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కాకినాడ బార్ అసోసియేషన్ జరిగింది. ఈ సందర్భంగా పలువురు జడ్జిలు, న్యాయవాదులు గోకుల కృష్ణని ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా గోకుల కృష్ణ మాట్లాడుతూ ఈ నా సుదీర్ఘ ప్రస్థానంలో నాకు సహకరించిన న్యాయవాద మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు.. రాబోయే రోజుల్లో మరింతమంది న్యాయవాదులు తీర్చిదిద్ది సమాజానికి అందిస్తానని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు బి శేషాశైనా రెడ్డి, కేజీ శంకర్, కాకినాడ జిల్లా జడ్జిలు జి ఆనంది, గోవర్ధన్, జి నాగమణి, పి శ్రీదేవి, కాకినాడ బార్ అసోసియేషన్ ఇంచార్జ్ అధ్యక్షులు పి రామచంద్రరాజు, కార్యదర్శి చెక్కపల్లి చంటి, కమిటీ సభ్యులు, పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు..

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!