*నరసరావుపేట సాయి నగర్ లో ఓ వివాహిత ఆత్మ హత్య యత్నం*
అనుమానపు భర్తతో అనుమానం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం వివరాల్లోకి వెళ్తే నరసరావుపేట లోని సాయి నగర్ లో నివాసం ఉంటున్నారు . వీరిద్దరికి వివాహమై 16 సంవత్సరాలు వీరికి ఇద్దరు సంతానం కలిగి ఉన్నారు. భర్త చెడు వ్యసనాలకి అలవాటు పడి తాగుడుకి బానిసయ్యి మద్యం సేవించినప్పుడల్లా ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడతానే ఉంటాడు ఈ నేపథ్యంలో ఆగస్టు 27 తారీకు రోజున మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భార్య ఉండగానే అనుమానంతో ఆ భర్త కావాలని ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు . పాపం ఆ భాగ్యురాలు ఎంత అరిచి కేకలు వేసిన ఎవరికి వినిపించలేదు . ఆ భర్త పెట్టే మానసికక్షోభ వేధింపులకు తాళలేక భార్య ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగడం జరిగినది. అది గమనించి స్థానికులు ఇరుగు పొరుగువారు ఇచ్చిన సమాచారముతో భర్త యొక్క కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
