-
నేడువిద్యుత్ సరఫరా కు అంతా రాయం
ఐ. పోలవరం ఆగస్ట్ 07( జియస్ బి వార్త) శనివారం నాడు నూతనముగా నిర్మించుచున్న ( ఆర్ డి ఎస్ ఎస్ వర్క్)11/కేవీ లైన్ నిర్మాణ పనులను నిమిత్తం ఐ.పోలవరం మండలం లో గల ఆక్వా చెరువులకు వినియోగదారులకు మరియు గృహ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా మురమళ్ళ, ఐ.పోలవరం మరియు గుత్తినదీవి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని 11/ కె.వి ఫీడర్లు ఫీడర్స్ ఎల్ సి తీసుకొనిబడును దీని కారణముగా ఐ. పోలవరం మండలంలోని అన్ని గ్రామాలకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రాంబాబు తెలిపియున్నారు విద్యుత్ సరఫరా అంతరాయానికి వినియోగదారులు సహకరించవలసిందిగా విద్యుత్ శాఖ అధికారి కె. రాంబాబు తెలిపారు

