అమరావతి : ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.

    Date:

    📰 Generate e-Paper Clip

    * *అమరావతి : ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.*

     

     

    * *సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.*

     

    * *అభ్యంతరకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు.*

     

    * *వెంటనే ‘టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ ఆదేశాలు.*

     

    * *కూటమి నేతలను వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నారని, వాళ్ల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన.*

    Previous article
    Next article
    👉మానవత్వం చాటుకున్న కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు. ——————- కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు.. కాకినాడ సబ్‌డివిజన్ పరిధిలో రాత్రి రౌండ్స్ నిర్వహిస్తున్న కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మజ్జి అప్పలనాయుడుకు గాంధీనగర్ సుబ్బయ్య హోటల్ సమీపంలో సుమారు 20 సంవత్సరాల వయస్సు గల డయాలసిస్ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతూ అస్వస్థతకు గురై రోడ్డుపక్కన పడిఉన్నట్లు నైట్ బీట్ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ108 అంబులెన్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడంతో.. బాధితురాలిని తన అధికారిక వాహనంలో అపోలో ఆసుపత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందేలా ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), ఇన్‌చార్జి కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, జిల్లాలోని డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, పలువురు ఎస్సైలు, స్థానికులు అభినందించారు

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    హత్య కేసు ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు  ముగ్గురు నిందితులు అరెస్ట్ 

    హత్య కేసు ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్ సి ఐ...

    యంత్రపు నావ / బోటులో చేపల వేటలో” టిండాల్ కం డ్రైవర్ ” కోర్సు 75 వ బ్యాచ్

          ఆధునిక సాంకేతిక పద్ధతులతో యంత్రపు నావ / బోటులో చేపల వేటలో"...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.